అమరావతి: పెథాయ్ తుపాను బాధితులను కేంద్రం ఆదుకోకపోయినా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులకు సబ్సిడీపై …
Read More »పాకిస్థాన్ జెండాను గూగుల్ ఏమని చూపిస్తోందో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత నాణ్యమైన టాయిలెట్ పేపర్ ఏదో మీకు తెలుసా? తెలియకుంటే ఒక్కసారి గూగుల్లో వెతకండి. అయితే, అదిచ్చే సమాధానం చూసి మాత్రం ఆశ్చర్యపోవద్దు! ఎందుకంటే? మీరా ప్రశ్న అడగానే వెంటనే పాకిస్థాన్ జాతీయ జెండాలను స్క్రీన్పై చూపిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర వాటిలో పాక్ జెండాతో ‘బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద …
Read More »