సినిమా సినిమాకీ గ్లామర్ డోస్ను పెంచుకుంటూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తపించే ఇప్పటి కథానాయికలకు పూర్తిగా భిన్నమైనది సాయిపల్లవి. అమ్మడు తన అభినయంతోనే అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. టాలెంట్తోనే పలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న అమ్మడు.. ఇటీవల తానసలు పెళ్ళే చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. మలయాళ ‘ప్రేమమ్’తో ఎంట్రీ ఇచ్చి అక్కడ …
Read More »ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబుగారి రక్తం మరుగుతుంది: నాగబాబు సెటైర్
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు సెటైర్ వేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు.. చంద్రబాబు రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టిందంటూ సెటైర్ వేశారు. ‘చూడండిరా పాలు మరిగిపోతున్నాయి.. చూడండి’ అని పాలు మరిగే దృశ్యాన్ని ‘నా ఛానల్ – నా ఇష్టం’ వీడియోలో నాగబాబు చూపించారు. తరువాత చంద్రబాబు.. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ నేతలపై ఫైర్ …
Read More »‘‘యాత్ర’ సినిమాను అడ్డుకుంటాం’
చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం తెలంగాణలో ‘యాత్ర’ను అడ్డుకుంటాం టీపీసీసీ నాయకుడు మానవతారాయ్ హైదరాబాద్: కాంగ్రెస్ చరిత్రను వక్రీకరించేలా, కించపర్చేలా సన్నివేశాలు ఉంటే తెలంగాణలో ‘యాత్ర’ సినిమాను అడ్డుకుంటామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోబోమని, నిరసనలు తప్పవని స్పష్టం చేశారు. గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో కాంగ్రెస్ అధిష్ఠానంతో వైఎస్ విభేదించినట్లుగా చూపడం వెనుక …
Read More »ఓటమిని అంగీకరించి ఆశ్చర్యపర్చిన రామ్ చరణ్
సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఒకప్పటిలా 50 రోజులు, 100 రోజులు ఆడేలా లేవు ప్రస్తుత పరిస్థితులు. కాలం చాలా స్పీడ్గా పరుగెడుతున్న ఈ రోజుల్లో సినిమాలు కూడా అంతే స్పీడ్గా అలా వచ్చి ఇలా పోతున్నాయి. అయితే తమ సినిమా అతికొద్ది రోజులు నడిచినా కూడా మా సినిమా సక్సెస్ పార్టీ, మా సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందంటూ రకరకాలుగా హంగామా చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఒకవేళ …
Read More »మమతా మోహన్దాస్……టెన్ ఇయర్స్ ఛాలెంజ్
‘‘నిజమే… నాకు క్యాన్సర్ వచ్చింది. అయితే… దానికి నేను తలొగ్గలేదు! క్యాన్సర్ నన్ను చంపలేదు. అది నన్ను జయించలేదు’’ అని గాయని, నటి మమతా మోహన్దాస్ అన్నారు. టెన్ ఇయర్స్ ఛాలెంజ్… ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఛాలెంజ్ ఇది! పదేళ్ల కిందటి తమ ఫొటోని.. ఇప్పటి ఫొటోని… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, సినిమా తారలందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సోమవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భాని పురస్కరించుకుని …
Read More »ఆడవారి వస్త్రాధారణపై నాగబాబు కామెంట్! స్పందించిన రష్మి..
‘మై ఛానెల్.. నా ఇష్టం’ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన నాగబాబు.. ఇంతకుముందు నందమూరి బాలకృష్ణపై రకరకాల కామెంట్స్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆడవాళ్ళ డ్రెస్సులపై జరుగుతున్న పరిణామాలపై కామెంట్స్ చేశారు. ఇటీవల కొందరు ప్రముఖులు.. ఆడవాళ్లు సంప్రదాయకరమైన దుస్తులు ధరించకపోవటం మూలంగానే హత్యాచారాలు ఎక్కువైపోయాయని అన్నారు. వాళ్ళు చెప్పిన ఆ మాటలపైన స్పందిస్తూ తన యూ ట్యూబ్ ఛానెల్లో ఓ …
Read More »‘RRR’లో నటించనున్న ప్రభాస్?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్లతో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్లు, ప్రతి నాయకుడు తదితర పాత్రలకు సంబంధించి నేటికీ క్లారిటీ లేదు. ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్లో అడుగుపెట్టినప్పటికీ హీరోల మినహా ఇతరత్రా నటీనటులపై చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. …
Read More »‘సైరా’లో బిగ్ సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం చిరు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్కి అన్నీ పనులు పూర్తి చేసుకుంటుందని …
Read More »నాకు ఇచ్చిన ‘పద్మశ్రీ’ని తిరిగి ఇచ్చేస్తా : సినీ నిర్మాత
న్యూఢిల్లీ : ప్రముఖ మణిపురి సినీ నిర్మాత సంచలన ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు స్థానికులకు, ఈశాన్య భారతదేశ ప్రజలకు ప్రతికూలమైనదని చెప్తూ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తాను తన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ఇచ్చే పురస్కారాల్లో ‘పద్మశ్రీ’ 14వ స్థానంలో ఉంది. అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. ‘‘పౌరసత్వ సవరణ బిల్లు, 2016 ఈశాన్య …
Read More »మళ్లీ కెమెరా ముందుకొచ్చా.. ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను: సోనాలి బింద్రే
వెండితెరపై అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాలి బింద్రే.. కాన్సర్ కారణంగా గత కొంతకాలంగా న్యూయార్క్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చికిత్స పూర్తికావటంతో ఇటీవలే ముంబై చేరుకుంది. అయితే ఈ రోజే తాను తిరిగి సెట్స్ అడుపెట్టానని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేసింది సోనాలి. ‘‘చాలా గ్యాప్ తర్వాత తిరిగి సెట్స్ పైకి వచ్చాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. …
Read More »