ముంబై : లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 172 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ప్రస్తుతం 414 కుప్పకూలి 40365 వద్ద, నిఫ్టీ కూడా 120 పాయింట్లు నష్టపోయి 11898 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 12 వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్ట పోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో సెక్టార్ భారీగా నష్టపోతున్నాయి. యస్బ్యాంకు, జీ , ఎస్బీఐ, గెయిల్, ఐషర్ …
Read More »ద్రవ్యోల్బణం మరింత దిగజారే అవకాశం ….
ముంబై: భారత కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యంగా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం పలువురి ఆర్థికవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో మాట్లాడుతూ టెలికాం చార్జీలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ రేటు మరింత పెరిగే అవకాశముందని అన్నారు. ద్రవ్యల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ రెపోరేటును(5.15) మార్చలేదని, కానీ భవిష్యత్తులో అధిక ద్రవ్యోల్బణ రేటు, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రధానంగా …
Read More »నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
ముంబై: ఈనాటి ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును మార్చడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. 5.15 శాతం వద్దే రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్టు తెలిపింది. దీంతో, మార్కెట్లు నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 40,779కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 12,018 వద్ద స్థిరపడింది. టీసీఎస్ (1.97%), ఐటీసీ (1.65%), ఎల్ అండ్ టీ (1.27%), ఇన్ఫోసిస్ (0.83%), …
Read More »లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లపై అనూహ్య ప్రకటన అనంతరం ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సూచీలు మిడ్సెషన్ తరువాత పుంజుకున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు ఎగిసి 40939 వద్ద,నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 12059 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 12050 స్థాయికి పైకి చేరింది. ఆర్బీఐ నేడు కీలకమైన పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే …
Read More »టారిఫ్ లను 39 శాతం పెంచిన జియో….
బిజినెస్ : ఈ నెల 6వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ల టారిఫ్ ను పెంచుతున్నట్టు రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్ లతో పోలిస్తే 39 శాతం ధరలను పెంచిన జియో, ఈ ధరలు టెలికాం రంగంలోని ఇతర ప్రధాన సంస్థలు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే తక్కువేనని వ్యాఖ్యానించింది. గతంలో ఉన్న ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో పోలిస్తే, 300 శాతం అదనపు …
Read More »లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 40,949, నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 12,067 వద్ద కొనసాగుతున్నాయి. ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, హత్వే కేబుల్ అండ్ డేటా, కార్పొరేషన్ బ్యాంక్, సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, జై కార్ప్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తుండగా..హెచ్యూడీసీవో, వొడాఫోన్ ఐడియా, జేపీ అసోసియేట్స్, జైన్ ఇరిగేషన్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నష్టాల …
Read More »లాభనష్టాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి సూచీలు మిడ్ సెషన్కు మరింత క్షీణించాయి. తిరిగి పుంజుకున్నాయి. లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతూ సెన్సెక్స్ ప్రస్తుతం 203 పాయింట్లు ఎగిసి 40870 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు ఎగిసి 12048 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి …
Read More »నూతన పోర్టబుల్ స్పీకర్ విడుదల…
బిజినెస్ : ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎకో సిరీస్లో ఓ నూతన పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ను భారత్లో ఇవాళ విడుదల చేసింది. ఎకో ఇన్పుట్ పేరిట విడుదలైన ఈ స్పీకర్లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ స్పీకర్ను 10 గంటల పాటు నాన్స్టాప్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే అమెజాన్ అలెక్సాకు ఇందులో సపోర్ట్ను అందిస్తుండడం వల్ల దాని సహాయంతో స్పీకర్ను ఉపయోగించుకోవచ్చు. అలెక్సా వాయిస్ కంట్రోల్స్తో అమెజాన్ …
Read More »నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….
ముంబై : అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో జాప్యం నెలకొంటుందనే సంకేతాలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల ట్రెండ్ సైతం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. మెటల్, పీఎస్యూ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా, ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 101 పాయింట్ల నష్టంతో 40,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,000 పాయింట్ల …
Read More »నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బ్రెజిట్, అర్జెంటీనాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న సుంకాలను సమీక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయనే భయాందోళనకు ఇన్వెస్టర్లు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 40,697కి …
Read More »