50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్లో ఎక్స్50 స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: స్థానికంగా డివైజ్లను అభివృద్ధి చేసే క్రమంలో చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్లో పారిశ్రామిక డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను 50,000కు పెంచుకోనుంది. వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ విభాగం) నిపుణ్ మార్యా ఈ విషయాలు తెలిపారు. 3.3 కోట్లు …
Read More »భారీగా పెరిగిన బంగారం ధర..
బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్.. ఏ చిన్ని శుభకార్యం జరిగినా.. పసిడి ఉండాల్సిందే… ఇక, పెళ్లి లాంటి శుభకార్యాలకు వాళ్ల రేంజ్ను బట్టి బంగారు నగలు చేయిస్తుంటారు.. దీంతో… అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గినా.. కొన్నిసార్లు మాత్రం దేశీయంగా డిమాండ్ పెరగడంతో పాటు.. ధర కూడా భారీగా పెరుగుతూ ఉంటుంది.. అలాంటి పరిస్థితే మళ్లీ ఇప్పుడు కూడా వచ్చింది.. దీంతో.. వరుసగా దాదాపు వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న …
Read More »ఆరో రోజూ లాభాల ప్రారంభం!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్ నిఫ్టీకి 10722-10644 వద్ద సపోర్ట్స్ యూరోపియన్, యూఎస్ మార్కెట్లు డౌన్ ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ నేడు (8న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,756 వద్ద ముగిసింది. …
Read More »చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా ఆపిల్ సంస్థ.. చైనాకు మరో షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా గేమ్స్ యాప్స్ ను రిమూవ్ చేసింది. లైసెన్స్ నిబంధనల్ని కఠినతరం చేసిన ఆపిల్ సంస్థ అనుమతి లేని యాప్స్ …
Read More »చైనాకు ‘హీరో సైకిల్స్’ షాక్.. వందల కోట్ల డీల్ రద్దు…?
గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని.. కానీ ఈ ఒప్పందాన్ని తాము రద్దు …
Read More »ఫేస్బుక్కు వరుస దెబ్బలు.. మైక్రోసాఫ్ట్ కూడా..
ఫేస్బుక్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు అన్నీ.. ఫేస్బుక్ను బాయ్కాట్ చేస్తున్నాయి. జాతి, లింగ వివక్షపూరిత పోస్టులకు వేదిగా ఫేస్బుక్ మారుతోందని ఆరోపిస్తూ.. ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటున్నాయి. ఇదే జాబితాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ద్వేష పూరిత పోస్టులు ఉండే దగ్గర తన ప్రకటనలు ఉండకూడదని ఈ సంస్థ భావించింది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాలకు యాడ్లను ఇవ్వకూడదని నిర్ణయించింది. మే నెల నుంచే …
Read More »ఉద్యోగులపై అమెజాన్ ఔదార్యం.. రూ.3 వేల కోట్ల బోనస్
కరోనా వైరస్ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. జూన్ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఏకకాల బోనస్గా ఒక్కొక్కరికి 150 డాలర్లు (రూ.11,300) నుంచి 3000 డాలర్లు (రూ.2.26 లక్షలు) అందజేస్తామని అమెజాన్ వెల్లడించింది. అమెజాన్ …
Read More »పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా.. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. నూతనంగా స్విగ్గీ మనీ పేరిట ఓ డిజిటల్ వాలెట్ను మంగళవారం లాంచ్ చేసింది. పేటీఎం, అమెజాన్ పేలకు పోటీగా స్విగ్గీ ఈ వాలెట్ను ఆవిష్కరించింది. దీంతో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్లో యూజర్లు ఇతర పేమెంట్ ఆప్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. కేవలం సింగిల్ క్లిక్లోనే స్విగ్గీలో యూజర్లు ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. స్విగ్గీ మనీ డిజిటల్ వాలెట్ యాప్ సేవలను అందించేందుకు …
Read More »రెండు రోజుల నష్టాలకు బ్రేక్
ఐటీ షేర్ల జోరు 329 పాయింట్ల లాభంతో 35,171కు సెన్సెక్స్ 94 పాయింట్లు పెరిగి 10,383కు నిఫ్టీ వరుస రెండు రోజుల నష్టాల నుంచి శుక్రవారం స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఐటీ, బ్యాంక్, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడం కలసివచ్చింది. సెన్సెక్స్ మళ్లీ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,300 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్గా 75.65 …
Read More »భారత్లో బంగారం కొత్త రికార్డు స్థాయికి
అంతర్జాతీయంగానూ నెలరోజుల గరిష్టానికి… భారత్లో బంగారం ధర సోమవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ ఎంసీఎక్స్లో మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.48000పైకి ఎగిసి, రూ.48237 వద్ద చరిత్రాత్మక గరిష్టస్థాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా కరోనాకేసుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు మరింత ముదరడంతో బంగారానికి డిమాండ్ నెలకొన్నట్లు బులియన్ పండితులు చెబుతున్నారు.
Read More »