మహబూబ్నగర్ : దిశ నిందితుల అంత్యక్రియలు వాళ్ల స్వగ్రామంలో ఈ రాత్రికే జరగనున్నాయి. నిందితుల మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, వారి స్వగ్రామంలోని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా స్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల గ్రామాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయగా..తన భర్త మృతదేహాన్నితమకు అప్పగించాలని చెన్నకేశవులు భార్య, కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని అప్పగించాల్సిందేనని నిందితుడి …
Read More »దిశ ఇంటి వద్ద భారీ భద్రత..
హైదరాబాద్:శంషాబాద్లోని నక్షత్ర కాలనీలో దిశ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎవ్వరినీ ఇంటిలోకి అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దిశ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీ సజ్జనార్ సైతం మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
Read More »వైసీపీ నేతలు కావాలనే ఆరోపణలు చేస్తూ .. అభివృద్ది చేయకుండా నిర్లక్ష్యం….
అమరావతి :ఇటీవల రౌండ్ టేబుట్ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఓవైపు సమావేశం నిర్వహిస్తే.. మరోవైపు మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్ రెడ్డి మరో సమావేశం నిర్వహించారు. అయితే ఈరోజు బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చంద్రబాబుపైన, టీడీపీపైన పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు బుగ్గర ఆరోపణలకు, చంద్రబాబు రియాక్షన్ బాగానే ఆదిరింది. బుగ్గన ఆరోపణలు ఎలా ఉన్నాయంటే టీడీపీ అనుకూలురు, నేతలకు అనూకులంగా …
Read More »మంచి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేడ్కర్
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ హైదరాబాద్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేడ్కర్ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ అన్నారు. అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ విప్లవానికి పునాదులు వేయడమే కాకుండా సమాజంలో అసమానతలు రూపుమాపడంతో పాటు ప్రభుత్వ రాయితీలను, మనుషుల మధ్య సమానత్వానికి కృషి చేశారని పేర్కొన్నారు. …
Read More »తెలంగాణలో దళితులపై కొనసాగుతున్న వివక్ష…
హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ల కాలపరిమితి ముగిసే సమయానికి పొడిగించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి విషయంలో ముఖ్యమంత్రి …
Read More »ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు….
హైదరాబాద్: సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నలిచ్చింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుళ్లు, ఒకరికి కండక్టర్గా ఉద్యోగాలిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. సమ్మె కాలంలో …
Read More »ఎన్కౌంటర్ పై దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు…
వరంగల్: దిశ ఘటనలో పోలీసుల చర్య సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఎన్కౌంటర్పై దేశ ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు.
Read More »పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది…
తణుకు: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల గుండెలను శాంతింప చేసిన పోలీసులకు హేట్సాఫ్ తెలిపారు. దేశ ప్రజలంతా నిందితులకు ఉరి వేయాలని కోరుకున్నారన్నారు. కాలయాపన లేకుండా దేవుడే ఎన్కౌంటర్ రూపంలో న్యాయం చేయించాడన్నారు. రెండు బెత్తం దెబ్బలు కాకుండా ప్రజలు కోరుకున్న విధంగానే జరిగిందని …
Read More »అంబేద్కర్కు స్పీకర్ ఘన నివాళి…
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆయన విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అలాగే శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కూడా అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. శాసన సభ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మండలి చీఫ్ …
Read More »ఈ ఎన్కౌంటర్ కిరాతకులకు ఒక హెచ్చరిక కావాలి….
గుడివాడ : అ..ఆ సినిమాతో టాలీవుడ్ పరిచయమయ్యారు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ . పుట్టి పెరిగిందంతా కేరళలో అయినా తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు. తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో నటించిన అనుపయ ఇటివల రాక్షసుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా గుడివాడలో సందడి చేశారు. గుడివాడలో ఎస్వీఆర్ బ్రదర్స్ నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ.. దిశ హత్య కేసులో నిందితులను …
Read More »