విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సృష్టించిన మారణ హోమం ఇంకా ఆరనే లేదు. ఆరోజు నుండీ ఏపీ ప్రజలు గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అది తల్చుకుంటేనే ఇప్పటికి ప్రజలకు నిద్ర కరువవుతోంది. అయినా సరే తరచూ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట గ్యాస్ లీకేజ్ లు అవుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ …
Read More »నాలుగు నెలల బిడ్డకు కరోనా…
తూర్పు ఏజెన్సీలో 4 నెలల పసికందుకు కరోనా సోకింది. అయితే తల్లిదండ్రులకు నెగిటివ్, పసిబిడ్డకు పాజిటివ్ రావడం, అదీ కాక చుట్టూ ఉన్న పదకొండు ఏజెన్సీ మండలాల్లో ఎక్కడలేని కరోనా పసిబిడ్డకు ఎలా వచ్చిందనే విషయం గందరగోళంకు దారి తీసింది. ఈ చిన్నారికి కొవిడ్ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులకు పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో బాబుకు వైరస్ ఎలా వచ్చిందనేది అంతుపట్టడం లేదు. రంపచోడవరం మండలం బోలగొండ పంచాయతీ …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
తూర్పుగోదావరి: ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మన్యంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. రంపచోడవరం మండలం చెరువూరులో బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. బిక్కవోలులో ఇప్పటివరకు 37 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు.
Read More »మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం..
కాకినాడ: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి సోమవారం సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇండిగో తన సర్వీసులను నడపడానికి ముందుకొచ్చింది. అందులోభాగంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై రూట్లలో విమానాలు తిప్పనుంది. అయితే ఆరంభంలో కొద్దిరోజులు కేవలం ఒక్క సర్వీస్ మాత్రమే నడపాలని ఇండిగో నిర్ణయించింది. ప్రతి రోజు హైదరాబాద్కు రోజువిడిచి రోజు చెన్నైకు ఒక సర్వీసు తిప్పనుంది. …
Read More »గ్రీన్ జోన్ లోకి కాకినాడ..
కాకినాడ గ్రీన్ జోన్ లోకి వచ్చింది. కరోనా ఫ్రీ సిటీగా కాకినాడను డిక్లేర్ చేశారు. కాకినాడ బ్యాంక్ పేటలోని ఇరువురు పాజిటివ్ రోగులు వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 28 రోజులుగా బ్యాంక్ పేటలో అదనంగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేశారు. దీంతో కాకినాడ సిటీని గ్రీన్ జోన్ ప్రకటించారు. ఇక కాకినాడను గ్రీన్ జోన్ గా ప్రకటించడంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో రెడ్జోన్లు ఎత్తివేత…
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో గత 28 రోజులుగా ఎలాంటి కరోనా పాటిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్జోన్ను ఎత్తివేశారు. రాజమండ్రి వీరభద్రాపురం, శాంతినగర్లలో రెడ్జోన్ను ఎత్తివేశారు. కాగా రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట జోన్లు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపులో రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది.
Read More »రాజమండ్రిలో ఆర్ఎంపీల కలకలం..
కరోనా లక్షణాలున్న వారికి వైద్యం చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా వినకుండా.. రాజమండ్రి, కత్తిపూడిల్లో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు RMP డాక్టర్లు. లాక్డౌన్ను అవకాశంగా చేసుకుని క్లీనిక్లో రహస్య సేవలు అందిస్తున్నారు. పదేపదే వైద్యశాఖ హెచ్చరించినా సమాచారం ఇవ్వకుండా వైద్యం చేయడంతో.. కత్తిపూడిలో ఉపాధ్యాయుడు, రాజమండ్రిలో యువతికి RMPలు వైద్యం చేశారు. ఈ రెండు ఘటనల్లోని నిర్లక్ష్యంతో ఏకంగా 20 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో ఆర్ఎంపీలు సొంత …
Read More »ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి…
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తన కుమారుడు నవీన్ కుమార్ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని.. మూసివేసిన అన్న క్యాంటీన్ తెరిపించాలని.. చంద్రన్న బీమా …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా కేసు
రాజమండ్రి: తూర్పుగోదావారి జిల్లా సామర్లకోట కోలావారి వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. వెంటనే అప్రమత్తమైన మున్సిపల్, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. బాధితుడు మార్కజ్ వెళ్లొచ్చిన నేపథ్యంలో గతనెల 24వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షలలో నెగిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. తిరిగి నిన్న అతడికి కరోనా టెస్టు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే బాధితుడిని అధికారులు కాకినాడ …
Read More »సైకిల్పై తిరుగుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి మరీ..
కాకినాడ: కరోనా పోరులో పోలీసులు ఆవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రాంబాబు సైకిల్పై గ్రామంలోని ప్రతి వీధీ తిరిగారు. ప్రతి ఇంటికి వెళ్లి కరోనా వైరస్ నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా, జగ్గంపేట పోలీసుల సేవకు …
Read More »