ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులు అందరూ లబోదిబోమంటున్నారు. అంతకుముందే సంపూర్ణ లాక్డౌన్ సమయంలో తీవ్రంగా చితికిపోయామని..మళ్లీ లాక్ డౌన్ విధిస్తే తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది అని లబోదిబోమంటున్నారు, ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లను సంప్రదిస్తూ లాక్డౌన్ ఎత్తివేయాలంటూ విన్నపాలు చేస్తున్నారు. ఇక వ్యాపారులు ఎన్ని విన్నపాలు చేసినప్పటికీ కలెక్టర్లు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య …
Read More »ప్రకాశంలో మరో 139 మందికి పాజిటివ్గా నిర్దారణ
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 139 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నమోదయిన కేసులతో కలిపితే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1661కు చేరుకుంది. ఆదివారం నాడు మార్కాపురంలో 34, ఒంగోలులో 21 మందితో పాటు …
Read More »ప్రకాశం జిల్లాను వణికిస్తున్న కరోనా
ఒంగోలు: ప్రకాశం జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా మరో 110 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. నిన్న అత్యధికంగా ఒంగోలులో 34, మార్కాపురం 17, పామూరు 13 సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాతో ఓ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి సహా ముగ్గురు మృతి …
Read More »ప్రకాశం జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తాజాగా మరో 41 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1011 కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న పామూరులో 12, చీరాలలో 11, ఒంగోలులో 6 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 14 కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 87,613 …
Read More »ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
ప్రకాశం: జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 33 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో 14, మార్కాపురంలో 12 అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 80,641 శ్యాంపిళ్లు పంపగా 76,153 …
Read More »ఒంగోలులో లాక్ డౌన్
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఒంగోలులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి ఒంగోలు నగరం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని, 14 రోజులపాటు లాక్ …
Read More »ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 41,770 శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2545 మంది రిపోర్టులు …
Read More »దేశ వ్యాప్తంగా భూ ప్రకంపనలు.ఒంగోలులో కూడా..!
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల, అంబేద్కర్ భవన్ పరిసరాల్లో స్వల్ప భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అలాగే జార్ఖండ్లోని జంషెడ్పూర్లోనూ భూప్రకంపనలు …
Read More »కొండెక్కుతున్న కూరగాయల ధరలు
కిలో పచ్చిమిర్చి రూ.60 ఒంగోలు(కలెక్టరేట్): కరోనాని యంత్రణ కోసం పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో తక్కువ ధరలకు లభించిన కూరగాయలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. లాక్డౌన్లో కిలో రూ.10 నుంచి రూ.20 లోపు లభించగా ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్సెల్లో రూ.50 కాగా రిటైల్గా రూ.60కి చేరింది. బీన్స్, కాకర, …
Read More »ప్రకాశం జిల్లాలో తిరిగి విజృంభిస్తున్న కరోనా
ప్రకాశం: జిల్లాలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. నిన్న మరో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఉలవపాడులో ఓ మహిళకు, కరేడులో మరో మహిళకు, వెలిగండ్ల మండలం జాళ్లపాలెంలో ఓ యువకుడికి, వేటపాలెం మండలం రోశయ్యనగర్కు చెందిన ఓ యువకుడికి, ఓ ఆర్మీ జవానుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా …
Read More »