బ్రెజిల్: బ్రెజిల్లో కరోనా వైరస్ అనియంత్రితంగా మారిపోతోంది. గత 24 గంటల్లో బ్రెజిల్లో కరోనా కారణంగా 1349 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు బ్రెజిల్లో ఐదున్నర మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారినపడగా, ప్రతిరోజూ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు యుఎస్లో సుమారు 18.5 మిలియన్ల మంది ప్రజలు …
Read More »64 లక్షలు దాటిన కరోనా కేసులు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. …
Read More »యూఏఈలో 35788 కి చేరిన కరోనా కేసులు..
యూఏఈ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్లో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈలో రోజురోజుకీ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం కూడా ఏకంగా 596 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యూఏఈలో ‘కోవిడ్-19’ సోకిన వారి సంఖ్య 35,788కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న 388 మంది …
Read More »న్యూజిలాండ్ కు ఇది ఘనవిజయం…
ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా వైరస్ ను సమర్థంగా కట్టడి చేసిన దేశం న్యూజిలాండ్. మిగతా దేశాలన్నీ కరోనాతో అల్లకల్లోలం అవుతున్నా, న్యూజిలాండ్ మాత్రం నిబ్బరంగా ఉందంటే అందుక్కారణం అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలే. న్యూజిలాండ్ లో ఇప్పటివరకు 1,504 మంది కరోనా బారినపడగా, కేవలం 22 మరణాలే సంభవించాయి. ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే కొనసాగుతోంది. 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ కు ఇది ఘనవిజయం అని …
Read More »పరీక్షిస్తుండగానే పేలిపోయిన రాకెట్ నమూనా…
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం ‘స్టార్షిప్’ నమూనా పరీక్షిస్తుండగానే పేలిపోయింది. దక్షిణ టెక్సాస్లోని ఎలన్ మస్క్ స్పేస్ కంపెనీలో షెడ్యూల్ ప్రకారం శుక్రవారం గ్రౌండ్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రుడు, అంగారక గ్రహాల పైకి మానవులతో పాటు 100 టన్నుల బరువులను మోసుకెళ్లడమే లక్ష్యంగా 394 అడుగుల ఎత్తులో స్టార్షిప్ను రూపొందించారు. తాజా ఘటన కారణంగా నాసా అంతరిక్ష పరిశోధకుల …
Read More »జూన్ 5 నుంచి మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి..
మనామా: బహ్రెయిన్లోని మసీదుల్లో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి ఇస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండొమెంట్స్ వెల్లడించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి లభించింది. అయితే, మసీదుల్లో ప్రార్థనల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా నియంత్రణపై ఏర్పాటైన ఆ దేశ సుప్రీం కమిటీ సూచించింది. మార్చి నెలలో కోవిడ్ -19 …
Read More »ఒక్కరోజులో 683 కరోనా కేసులు..
యూఏఈ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. అటు గల్ఫ్లో కూడా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. శుక్రవారం కూడా 638 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 33,170కి చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 412 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి …
Read More »గాలి ప్రసరణ లేని గదులతో కరోనా ముప్పు…
లండన్: గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ వివరాలను ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ జర్నల్లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే …
Read More »అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతం…
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతంగా ఎగిరింది. సెస్నా 208 క్యారవాన్ విమానం అయిన దీనిలో 750 హార్స్పవర్ ఉన్న మోటార్ను బిగించి ఈ-క్యారవాన్గా మార్చారు. ఈ మోటారును అమెరికాలోని మాగ్నిఎక్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ సంస్థ ఎయిరోటెక్ దీనికి తుదిమెరుగులద్దింది. ఇది దాదాపు 2,500 అడుగుల ఎత్తువరకు ఎగిరిందని, అరగంట సేపు ఆకాశంలో విహరించిందని మాగ్నిఎక్స్ పేర్కొంది.
Read More »కువైట్ ఎయిర్వేస్ సంచలన నిర్ణయం…
కువైట్ సిటీ: కువైట్ ఎయిర్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కువైటైజేషన్ ప్రణాళికలో భాగంగా సంస్థకు చెందిన ఆరు వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయులను తొలగించేందుకు రెడీ అవుతోంది. అయితే… కువైటీస్, గల్ఫ్ పౌరులు, కువైట్ మహిళలను వివాహమాడిన వారిపై వేటు ఉండదని సంస్థ అధికార వర్గాల సమాచారం. కాగా, కరోనా సంక్షోభం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులు కూడా ఉద్యోగుల తొలగింపుకు మరో కారణం అని తెలుస్తోంది. …
Read More »