విశాఖ: సాగర్ నగర్లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. తండ్రి చల్లా ఉమామహేశ్వర రావు, కొడుకు సతీష్చంద్ర, కూతురు లావణ్య మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ: సాగర్ నగర్లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. తండ్రి చల్లా ఉమామహేశ్వర రావు, కొడుకు సతీష్చంద్ర, కూతురు లావణ్య మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags 3 members died fire accident sagar nagar visakhapatnam district
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …