హైదరాబాద్: మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. నర్సింహారెడ్డి భూపాలపల్లి జిల్లాలో జన్మించారు. నర్సింహారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.

హైదరాబాద్: మాజీ మంత్రి మాదాటి నర్సింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో నర్సింహారెడ్డి తుది శ్వాస విడిచారు. నర్సింహారెడ్డి భూపాలపల్లి జిల్లాలో జన్మించారు. నర్సింహారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
Tags cm KCR ex minister narsimhareddy died hyderabad
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …