ప్రకాశం : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని.. చీరాల పట్టణంలో గాంధీకి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, కరణం వెంకటేష్ బాబు, స్థానిక నాయకులు కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

ప్రకాశం : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని.. చీరాల పట్టణంలో గాంధీకి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, కరణం వెంకటేష్ బాబు, స్థానిక నాయకులు కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
Tags Mahatma Gandhi prakasam district
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …