రాజమండ్రి: కచ్చులూరులో మూడో రోజు బోటు ఆపరేషన్ ముగిసింది. బోటు నీట మునిగిన ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక పోవడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. ధర్మాడి సత్యం టీం మూడు సార్లు ప్రయత్నించి విఫలమైంది.

రాజమండ్రి: కచ్చులూరులో మూడో రోజు బోటు ఆపరేషన్ ముగిసింది. బోటు నీట మునిగిన ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక పోవడంతో ఆపరేషన్ నిలిచిపోయింది. ధర్మాడి సత్యం టీం మూడు సార్లు ప్రయత్నించి విఫలమైంది.
Tags ended boat operation heavy rain kachuluru rajahmandry
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …