ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. సమారు 40 నిమిషాలపాటు అమిత్షాతో కేసీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై కేసీఆర్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. సమారు 40 నిమిషాలపాటు అమిత్షాతో కేసీఆర్ చర్చలు జరిపారు. తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై కేసీఆర్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Tags Amith shah cm KCR delhi
Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …