ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం దుగ్గిరాలలో చింతమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్ వెంట జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం దుగ్గిరాలలో చింతమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్ వెంట జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Tags chintamaneni prabhakar eluru nara lokesh
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …