విజయనగరం: పార్వతీపురం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం కమిషనర్కి వినతిపత్రాన్ని ఇచ్చి సమస్యల్ని వివరించారు.

విజయనగరం: పార్వతీపురం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం కమిషనర్కి వినతిపత్రాన్ని ఇచ్చి సమస్యల్ని వివరించారు.
Tags CITU dharna Problems must be solved sanitation workers vizianagaram district
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …