అమరావతి: భూ కుంభకోణాలపై సీపీఎం రాఘవులు సీఎం జగన్ కి లేఖరాశారు. కడప జిల్లా రాజాం పేట డివిజన్ లోని 16 మండలాల్లో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని, దోషులను శిక్షించి, రైతులకు న్యాయం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

అమరావతి: భూ కుంభకోణాలపై సీపీఎం రాఘవులు సీఎం జగన్ కి లేఖరాశారు. కడప జిల్లా రాజాం పేట డివిజన్ లోని 16 మండలాల్లో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని, దోషులను శిక్షించి, రైతులకు న్యాయం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
Tags amaravati cm jagan mohan reddy Land scams
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …