తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. దీంతో స్వామివారిని భక్తులు ఎలాంటి ఒత్తిడి లేకుండా దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. టైంస్లాట్, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. దీంతో స్వామివారిని భక్తులు ఎలాంటి ఒత్తిడి లేకుండా దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. టైంస్లాట్, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
Tags Crowds of devotees are decrease Tirumala Tirupati Devasthanam (TTD) tirupati
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …