అమరావతి : మండలిని అడ్డం పెట్టకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. …
Read More »ఆయన ప్రయోజనాల కోసమే..
అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును విమర్శించారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు చూశామని.. అన్నారు. హోదా విషయంలో అనేకసార్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా …
Read More »అందుకే మండలిని ఉపయోగించుకుంటున్నారు…
అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును …
Read More »రాజకీయ అవసరాల కోసమే అలా చిత్రీకరించారు..
అమరావతి : రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే …
Read More »టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు…
అమరావతి: ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో …
Read More »తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీ రద్దు…
అమరావతి: పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి తన కేసుల్లో తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీని కూడా రద్దు చేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దావోస్ వెళ్లి 100 కోట్ల పెట్టుబడులు తెస్తే.. ఇక్కడి మంత్రులు పోడియం ఎక్కి చైర్మన్ దగ్గర కాగితాలు ఎత్తుకెళ్తున్నారని మండిపడ్డారు. ఐదు …
Read More »ఆ వీడియోను ప్రదర్శించిన ప్రభుత్వం…
అమరావతి: ఏపీ శాసన మండలి రద్దు అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా నాటి వైఎస్ హాయాంలో మండలి పునరుద్ధరణను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు తన జీవితంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు యూటర్నేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోనన్న చంద్రబాబు.. ఆ తర్వాత అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చారన్న విషయాన్ని …
Read More »వైసీపీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతు ఇచ్చారు..
అమరావతి: వైసీపీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో అరుదైన తీర్పు సీఎం జగన్ కు ఇచ్చారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను, అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటుందని ధర్మాన ప్రసాద్ అన్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదు. 28 రాష్ట్రంల్లో కేవలం 6 రాష్ట్రాల్లోనే …
Read More »మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ…
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనమండలి రద్దు చేస్తూ సభలో తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ప్రాంతీయ అసమానతలు రాకూడదని, రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని నాని అన్నారు. రాజధాని పేరుతో భూమును కొనుగోలు చేసిన వారికోసం చంద్రబాబు …
Read More »ముగిసిన బీఏసీ సమావేశం…
అమరావతి: ఏపీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా ఇవాళ ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు తీర్మానం.. శాసనసభ పొడిగింపుపై బీఏసీలో చర్చించారు. మండలి రద్దు చర్చకు బీఏసీ అంగీకారం తెలిపింది. సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘శాసనమండలి రద్దు’ ప్రతిపాదన తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. …
Read More »