సీఎం యడియూరప్ప స్పష్టం మంత్రులతో ప్రత్యేక సమావేశం బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్డౌన్ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్డౌన్ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ పరిష్కారం కాదన్నారు. కరోనా పాజిటివ్ కేసులు …
Read More »32 మంది టెన్త్ విద్యార్థులపై కరోనా పాజిటివ్
బెంగళూరు : సిలికాన్ సిటీ బెంగళూరు ను కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రాజధాని నలువైపులా కరోనా కేసులు నమోదవుతూ చక్రబంధంలోకి నెడుతోంది. తాజాగా పదో తరగతి విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నగరంలో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
Read More »ప్లే స్టోర్లో రికార్డు సృష్టిస్తోన్న చింగారీ
బెంగళూరు: భారత ప్రభుత్వం టిక్టాక్ సహా 59 యాప్స్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు చైనీస్ యాప్స్ వాడినవారంతా ప్రత్యామ్నాయ యాప్స్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ స్థానంలో భారతదేశానికి చెందిన ‘చింగారీ’ యాప్ డౌన్లోడ్స్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్లేస్టోర్లోనే కోటి డౌన్లోడ్స్ పూర్తి చేసుకోవడం విశేషం. గత పదిరోజుల్లో ఈ యాప్ను 30 లక్షల మంది డౌన్లోడ్ …
Read More »కన్న కూతురన్న కనికరం లేకుండా అత్యాచారం..?
బెంగళూరు: కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆమె సవతి తల్లి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. ఓ 19 ఏళ్ల యువతి తన తండ్రి(40), సవతి తల్లితో కలిసి బెంగళూరులో నివశిస్తోంది. అయితే కన్నతండ్రే ఆమెపై కన్నేశాడు. మంగళవారం దగ్గు, జలుబుతో ఆమె బాధపడుతుండడంతో ఇదే అదనుగా …
Read More »బెంగళూరులో 38 జోన్లుగా కరోనా హాట్స్పాట్స్ విభజన
ఏప్రిల్ 20 వరకు పోలీసుల నిషేధ ఆంక్షలు బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో 38 జోన్ లుగా విభజించి కరోనా హాట్ స్పాట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. బొమ్మనహళ్లి, మహాదేవపుర, బెంగళూరు ఈస్ట్, సౌత్, వెస్ట్, యలహంక ప్రాంతాల్లో కరోనా ప్రబలిన ప్రాంతాలను 38 జోన్లుగా విభజించి లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. బెంగళూరు నగరంలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ఏప్రిల్ …
Read More »కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
బెంగళూరు :కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. 17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా అందులో మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాల ఎన్నికలు కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్లతో పెండింగులో ఉంచారు. 15 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు …
Read More »దిశ కేసు ఎఫెక్ట్: ఏడు సెకన్లలోనే రిప్లై ఇస్తున్న బెంగళూరు పోలీసులు
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ దిశ హత్యాచార ఘటన తర్వాత బెంగళూరు పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీస్ కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్లకు వచ్చే కాల్స్కు క్షణాల్లోనే స్పందిస్తున్నారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. పౌరుల రక్షణ విషయంలో తాము వందశాతం హామీ ఇస్తున్నట్టు బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్రావు తెలిపారు. ఏ కాల్ అయినా ఏడంటే ఏడు క్షణాల్లోనే స్పందిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఎస్సెమ్మెస్లు …
Read More »బెంగళూరు రెస్టారెంట్ల షాకింగ్ నిర్ణయం..నోరెళ్లబెడుతున్న ప్రజలు!
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో కొన్ని రెస్టారెంట్లు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆకాశాన్నంటిన ఉల్లిధరలతో బెంబేలెత్తిపోయిన హోటల్ యాజమాన్యాలు ఉల్లి దోశను బ్యాన్ చేసేశాయి. అంతే కాదు..మిగతా ఆహార పదార్థాలలోనూ ఉల్లివాడకాన్ని వీలైనంత వరకూ తగ్గిస్తున్నాయి. బడా రెస్టారెంట్లు ఉల్లివాడకాన్ని తగ్గించేస్తే..చిన్న, మధ్యస్థాయి హోటళ్లు మాత్రం ఏకంగా ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించాయి. ఉల్లి ధరల ఘాటును పెద్ద హోటళ్లు ఎలాగోలా తట్టుకుంటున్నప్పటికీ..చిన్న హోటళ్లు మాత్రం …
Read More »కర్ణాటక ఆర్టీసీ ప్రైవేటు పరం?
బెంగళూరు: కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ తీవ్ర నష్టాల బాటలో ఉంది. దీంతో దీనిని ప్రైవేటు పరం చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. దీంతోపాటు మరో 23 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో నడుస్తుండడంతో వాటిని కూడా వదిలించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Read More »ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. రాత్రి చంపేశాడు..!
బెంగళూరు: కొన్నేళ్లకాలంగా ప్రేమలో గడిపి పెళ్లి చేసుకున్న రోజునే భార్యను దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మైసూరు జిల్లా పెరియ పట్టణ తాలూకా లక్ష్మీపుర గ్రామానికి చెందిన నాగమ్మ(19)తో పవన్కు గురువారం వివాహమైంది. అయితే అదే రోజు రాత్రే అతడు ఆమెను హత్య చేశాడు. పవన్, నాగమ్మ పదో తరగతి హుణసూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలిసి చదివారు. అప్పటి …
Read More »