లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులకి ఆరాధ్య దేవుడిగా మారాడు. తిండితిప్పలు లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు వేసి సొంత రాష్ట్రాలకి తరలించారు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ నెటిజన్ సోనూసూద్ని అమితాబ్తో పోల్చాడు. అమితాబ్ ఇంటికి ప్రతి ఆదివారం అభిమానులు ఎలా వస్తారో ఇక నుండి మీ ఇంటి …
Read More »సినిమా షూటింగ్లు, థియేటర్స్ ఓపెనింగ్..!
కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్తో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.. షూటింగ్లు నిలిచిపోవడంతో.. పాత ఎపిసోడ్లను రిపీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది… అయితే, లాక్డౌన్ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ ఉండడంతో.. సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభించడం, థియేటర్లను ఓపెన్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే సినీప్రముఖులు …
Read More »జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు…
నాగబాబు వరస ట్వీట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. దేశభక్తి గురించి నిన్నటి వరకు ట్వీట్స్ చేసిన నాగబాబు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. టీటీడీ దేవాలయ భూముల అమ్మకాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నాగబాబు ట్వీట్ చేశాడు. “టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే …
Read More »స్టార్ హీరో సూర్యకు గాయాలు..
తమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని నిర్థారించిన సూర్య బంధు వర్గాలు, వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్నారని, గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా అదేమీ పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో …
Read More »టాలీవుడ్ లో మరో విషాదం…
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనుకరణ విద్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే వివిధ శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను అనుకరించేవారు. ఆయన విదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు.
Read More »ప్రభాస్ 20 మూవీ ఫోటోలు వైరల్…
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ తన 20 చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మూవీలో డార్లింగ్కు జోడిగా తొలిసారి పూజా హెగ్డె జత కట్టనున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. చివరి షెడ్యూల్ జార్జియాలో జరిగింది. తాజాగా సినిమాకు చెందిన ముహుర్తం ఫోటోలను దర్శకుడు రాధాకృష్ణ తన ట్విటర్లో …
Read More »శివాజీరాజాకు గుండెపోటు!…
ఫిల్మ్ న్యూస్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు, `మా` మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయణ్ని స్టార్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. శివాజీరాజాకు హఠాత్తుగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్టు వైద్యులు భావిస్తున్నారు. స్టెంట్ వేసే అవకాశమున్నట్టు సమాచారం. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
Read More »చిత్ర పరిశ్రమకు అనుమతి ఇవ్వండి..
ఫిల్మ్ న్యూస్ : సినీ పరిశ్రమ, బుల్లితెరకు షరతులతో అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి కోరారు. ఈ విషయంపై ఆయన ఆదివారం ఒక లేఖ పంపించారు. అందులో.. లాక్డౌన్ ప్రారంభం కావడంతో సినీ పరిశ్రమలో పనులు నిలిచిపోయి 50 రోజులు దాటిందని పేర్కొన్నారు. ఒకప్పుడు 100 రోజులు, సిల్వర్జూబ్లీ, డైమండ్ జూబ్లీ కార్యక్రమాలతో కళకళలాడిన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ‘లాక్డౌన్తో 50 రోజులు’అని చెప్పుకోవాల్సిన పరిస్థితి …
Read More »బాలీవుడ్లో మరో విషాదం …
ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషీకపూర్ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్తో బాధపడుతున్న రిషీకపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు రిషీకపూర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా …
Read More »బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత…
ముంబై : బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) ఇకలేరు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ ఆంగ్రేజీ మీడియం సినిమాలో …
Read More »