న్యూఢిల్లీ: అమరవీరుల కుటుంబాల్లో ఆవేదనకు అంతులేకుండా పోయింది. నిర్జీవంగా మారిన తమ వారిని చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. తమ ప్రియ సైనికులను చూసేందుకు స్వగ్రామంలో ప్రజలు పోటెత్తుతున్నారు. సైనిక వాహనం నుంచి ఇంటికి, అక్కడి నుంచి ఖననం చేసే చోటుకు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ జెండా రెపరెపలు, భారత్మాతాకీ జై అనే నినాదాలతో మార్మోగిపోతున్నాయి. ప్రియతమ జవాన్ను కోల్పోయామనే …
Read More »వ్యూహాత్మకంగా భారత్ చర్యలు.. ఒంటరవుతున్న పాక్
ఉగ్రవాద సంస్థలు, సంరక్షకులది క్షమించరాని తప్పు పుల్వామా దాడికి భారీ మూల్యం చెల్లించక తప్పదు ప్రతీకారం ఖాయం.. బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది వాటి నిర్ణయమే: మోదీ భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం ఐరాస మండలి శాశ్వత సభ్య దేశాలకు పరిస్థితి నివేదన భవిష్యత్తు కార్యాచరణపై చర్చకు నేడు అఖిలపక్ష భేటీ వ్యూహాత్మకంగా భారత్ చర్యలు.. ఒంటరవుతున్న పాక్ సర్కారు వెంటే మేమంతా: …
Read More »హామిల్టన్ టీ-20లో పోరాడి ఓడిన భారత్
హామిల్టన్: మూడు టీ-20ల సిరీస్లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో భారత్ పోరాడి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటంగ్కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 213 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. శాంట్నర్ వేసిన ఈ ఓవర్ ఐదో …
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
హామిల్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఛేజింగ్లో తమకు మంచి రికార్డు ఉందని, అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. చాహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్లో ఆడనున్నట్లు కెప్టెన్ తెలిపాడు. పరిమిత ఓవర్లలో న్యూజిలాండ్ ప్రమాదకర జట్టు.. తొలి టీ20లో తమ సత్తాను భారత్కు న్యూజిలాండ్ రుచి చూపించింది కూడా. కానీ ఆ మ్యాచ్ నుంచి …
Read More »ధోనీ అంటే అంతేమరి.. మార్మోగిన ఆక్లాండ్ స్టేడియం!
ఆక్లాండ్: టీమిండియా మాజీ సారథి ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. ప్రాంతం ఏదైనా ధోనీ కనిపిస్తే చాలు అభిమానులు మురిసిపోతుంటారు. ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కూడా ఇలా అభిమాన సంద్రంలో ధోనీ తడిసిముద్దయ్యాడు. తనను కలిసేందుకు వచ్చిన వృద్ధురాలిని చూసి ధోనీనే షాకయ్యాడు. తాజాగా, న్యూజిలాండ్లోనూ ఇటువంటి అనుభవమే ధోనీకి ఎదురైంది. ఆక్లాండ్ వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో …
Read More »రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఈడెన్ పార్క్: న్యూజిలాండ్తో జరగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సొంతం చేసుకుంది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమయ్యింది.
Read More »మూడో వికెట్ కోల్పోయిన భారత్
ఈడెన్ పార్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 118 పరుగుల దగ్గర విజయ్ శంకర్(14) అవుట్ అయ్యాడు. మిచెల్ బౌలింగ్లో సౌతీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 128. రిషబ్ పంత్, ధోనీ క్రీజులో ఉన్నారు.
Read More »రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. ఆ వెంటనే ఔట్
ఈడెన్ పార్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారతజట్టు తొలి నుంచి దూకుడుగా ఆడుతోంది. రోహిత్, శిఖర్ ధావన్ దాటిగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 29 పరుగులకే 50 పరుగులు చేశాడు. మొత్తం స్కోరులో 4 సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. 9 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోరు 77 పరుగులు …
Read More »మరో వికెట్ కోల్పోయిన కివీస్!
స్పిన్నర్ కృనాల్ పాండ్యా బంతితో అదరగొడుతుండడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. మూడు వికెట్లు దక్కించుకుని కృనాల్ న్యూజిలాండ్ను దెబ్బతీశాడు. ఓపెనర్ మున్రో (12), మిచెల్ (1), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20) కృనాల్ ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్లో భారత్ స్వల్ప స్కోరుకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ప్రమాదకర బ్యాట్స్మెన్ సీఫెర్ట్ (12) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో …
Read More »కష్టాల్లో కివీస్!
అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి టీ-20 మ్యాచ్లో భారత బౌలింగ్ను ఊచకోత కోసిన ప్రమాదకర బ్యాట్స్మెన్ సీఫెర్ట్ (12) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పదిహేను పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ మున్రో (12) స్పిన్నర్ కృనాల్ పాండ్యా …
Read More »