జీఎంసీలో రోగుల అలెవెన్స్ పథకం ప్రారంభం గుంటూరు(మెడికల్): డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కొత్తగా రోగుల అలెవెన్స్ పథకం ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ రెండున గుంటూరుకు వస్తున్నారు. గుంటూరు వైద్యకళాశాల జింకానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసే కార్య క్రమంలో ఉదయం 11 గంటలకు ఈ కొత్త పథకం సీఎం ప్రారంభిస్తారు. సీఎం జగన్ టూర్ను పురస్కరించుకొని శనివారం సాయంత్రం కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ …
Read More »ఉన్నత విద్య సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
కాలేజీల్లో ప్రమాణాలు మెరుగుపడాలి లేని వాటిపై కఠిన చర్యలు తప్పవు.. ఏడాది అప్రెంటి్సషిప్ తో ‘ఆనర్స్ డిగ్రీ’ ఉపాధి లభించేలా పాఠ్య ప్రణాళిక.. ఫీజు బకాయిలు ఉండొద్దు ఉన్నత విద్య సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ అమరావతి: ‘‘దేశంలోను, ప్రపంచంలోను ఉద్యోగ, ఉపాధి కోసం విపరీతమైన పోటీ ఉంది. అన్ని కాలేజీలు నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలి. లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదు. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే. పరిస్థితి …
Read More »జగన్ అంత ధైర్యం బాబుకు ఉందా…!
అవును! రాజకీయాల్లో ఉన్న నాయకుల చుట్టూతానే.. చర్చలు హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో లేదా దీనికి ముందుగానే ఏపీలో ఎన్నికలు జరిగితే.. తనదే అధికారమని, జగన్ వైఫల్యాలే తనకు శ్రీరామ రక్ష అని భావిస్తున్న టీడీపీఅ ధినేత చంద్రబాబు చుట్టూ.. కొన్ని ప్రశ్నలు తిరుగుతున్నాయి. ప్రస్తు త సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం అప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కన పెట్టారు. …
Read More »నా పెళ్లిళ్ల వల్లే విజయసాయిరెడ్డితో కలిసి జైల్లో కూర్చున్నారా…..’
మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు మీరూ చేసుకోండి.. మేం కాదన్నామా? 151 మంది ఉన్నారని రెచ్చిపోతారా? ఒక్కసారి జగన్రెడ్డి పరిస్థితి అటూఇటైతే! మీ అందరి పరిస్థితేంటో ఆలోచించుకోండి మాటలు పడడానికి ఇది టీడీపీ కాదు కాపు నేతలతోనే తిట్టించనక్కర్లేదు జగన్, వైసీపీ నేతలపై పవన్ ఆగ్రహం అమరావతి: ‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న కారణంగానే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా..? నా పెళ్లిళ్ల వల్లే విజయసాయిరెడ్డితో కలిసి జైల్లో కూర్చున్నారా’ …
Read More »21న తూర్పు గోదావరి జిల్లాకు రానున్న సీఎం
తూర్పు గోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెల 21 జిల్లాకు రానున్నారని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. సీఎం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు. ముమ్మిడివరం మండలం కోమనాపల్లిలో నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఎస్పీ అద్నన్ నయీమ్ అస్మీ, జేసీ జి.లక్ష్మీశ పాల్గొని చర్చించారు. ఐ.పోలవరం మండలం పసువులంక వద్ద …
Read More »ఇంగ్లీషు మీడియం లేకుంటే రాష్ట్రం, జాతి నష్టపోతాయి: జగన్
చంద్రబాబు కొడుకు చదివింది ఎందులో? పవన్కు ముగ్గురు భార్యలు నలుగురైదుగురు పిల్లలు.. వారిని ఏ మీడియంలోచదివిస్తున్నారు? నాలుగేళ్లలో మొత్తం ‘ఆంగ్లం’ వచ్చే ఏడాది 1 నుంచి 6 వరకు.. ఆ తర్వాత ఏటేటా 10 వరకు విస్తరణ ఇంగ్లీషు మీడియం లేకుంటే రాష్ట్రం, జాతి నష్టపోతాయి: జగన్ అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం పూర్తిగా తొలగించి… ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడ్డారు. …
Read More »సీఎం జగన్కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
అమరావతి: సీఎం జగన్కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కూలంకషంగా చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రాలన్నీ తమ మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక విద్య అంతా మాతృభాషలో జరిగితేనే విద్యార్థిలో …
Read More »నేడు గుంటూరులో సీఎం జగన్ సభ
అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ గుంటూరు: అగ్రిగోల్డ్లో రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సీఎం జగన్ గుంటూరులో గురువారం చెక్కులను పంపిణీ చేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులు జిల్లాలో 19751 మం దికి రూ.14.09 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రులు తెలిపారు. దీనికి సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం చెక్కులు పంపిణీ చేస్తారు. కాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జగన్మోహన్రెడ్డి …
Read More »నీలంను రాష్ట్రానికి పంపండి.. కేంద్రానికి జగన్ ప్రభుత్వం లేఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియామకంలో మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను తమ రాష్ట్రానికి పంపాలని కోరుతూ జగన్ ప్రభుత్వం సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీవోపీటీ)కు మంగళవారం సాయంత్రం లేఖ రాసింది. అయితే దీన్ని డీవోపీటీతో పాటు ప్రధానమంత్రి కూడా ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికి మరో 2-3 రోజులు పట్టవచ్చని అధికార వర్గాలు తెలిపాయి
Read More »జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురు
కోర్టు హాజరు నుంచి మినహాయింపు కుదరదు జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురు హోదా, ఆర్థిక స్థితితో సంబంధం లేదు చట్టం ముందు అందరూ సమానులే సీఎం అయినా కోర్టుకు రావాల్సిందే వ్యక్తిగత హోదాలోనే కేసుల్లో నిందితుడు ఈ పిటిషన్లో ప్రజాప్రయోజనం లేదు కోర్టులో సీబీఐ బలమైన వాదనలు ఏకీభవించిన కోర్టు… జగన్ పిటిషన్ డిస్మిస్ హైదరాబాద్: రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా సరే,. నిందితుడుగా ఉన్న కేసుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు …
Read More »