తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా స్వైరవిహారం చేస్తుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా ను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరబాద్ లో కరోనా ను కట్టడి చేయలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు తారా స్థాయికి చేరిపోతున్నాయి. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు …
Read More »కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్కు కొత్త సవాల్ ?
తెలంగాణ సచివాలయంలోని పాత భవనాల కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అంత తేలిగ్గా కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం …
Read More »నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ : అమరావతి : నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం డిగ్రీ, పీజి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్ నేడు అచ్చెన్నాయుడుని కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అచ్చెనాయుడిని విచారించనున్న అధికారులు తెలంగాణ : తెలంగాణలో నేడు ఆరో విడత హరిత హారం కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు …
Read More »రేపు ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు
హైదరాబాద్: ప్రజా సమస్యలపై రేపు ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ అపోయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో రేపు ప్రగతి భవన్ ముట్టడి చేయాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్ , ఎమ్మెల్యే రాజసింగ్, రాంచంద్రరావుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి జరుగనుంది.
Read More »సీఎం కెసిఆర్ కు జక్కన స్పెషల్ థాంక్స్ …
కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. చాలా మంది సినీకార్మికులు రోడ్డున పడ్డారు. అయితే…సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు సీఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సీఎం కేసీఆర్కి ఎస్ఎస్ రాజమౌళి స్పెషల్ థాంక్స్ తెలిపారు. విధి విధానాలు రూపొందించి సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ‘మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నందుకు, షూటింగ్ తదితర కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి అనుమతించినందుకు …
Read More »పదోతరగతి పరీక్షలు రద్దు..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్ధులు పాసయ్యారు. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేశారు. దీంతో ఈ విషయంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లైంది. మొత్తం 5, 34, 903 మంది విద్యార్ధులను ప్రమోట్ చేయనున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయిస్తారు. అటు డిగ్రీ, పీజీ …
Read More »ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్గ్రేడ్!
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమీక్ష ఏర్పాటు చేశారు. సోమవారం ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కరోనా కేసుల వల్ల రెండోసారి పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. వాటిని తిరిగి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్గ్రేడ్! టెన్త్ …
Read More »థియేటర్స్ తెరిచే విషయంపై కిషన్ రెడ్డి క్లారిటీ..!
దాదాపు 60 రోజులుగా మూతపడ్డ థియేటర్స్ త్వరలోనే తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు కేసీఆర్ని కలిసి షూటింగ్స్, థియేటర్స్ రీ ఓపెన్ విషయంపై చర్చించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా కొందరు సినీ పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారికి శుభవార్త అందించారు. టాలీవుడ్ పరిశ్రమకి సంబంధిచి సురేష్ బబు, తేజ, …
Read More »తెలంగాణపై కేంద్రం ఆగ్రహం
కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో 21 వేల టెస్టులు మాత్రమే చేశారని, కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు చేయాలని, దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు జరుగుతున్నాయని కేంద్రం విమర్శలు గుప్పించింది.
Read More »నేడు తెలంగాణ కేబినెట్ లో చర్చించే అంశాలివే..?
తెలంగాణలో మే 29 వరకూ లాక్డౌన్ 3 ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విదితమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏవిధంగా ఉంటుందని నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశం అత్యంత కీలకం కానుంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గిపోవడం, హైదరాబాద్లో కూడా నాలుగు చోట్ల …
Read More »