ఎస్జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు ప్లస్ నిఫ్టీకి 10722-10644 వద్ద సపోర్ట్స్ యూరోపియన్, యూఎస్ మార్కెట్లు డౌన్ ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ నేడు (8న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,756 వద్ద ముగిసింది. …
Read More »200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ప్రారంభం
భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 205 పాయింట్లను కోల్పోయి 33399 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9860 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, అటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొగా, ఐటీ మీడియా, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ …
Read More »స్టాక్ మార్కెట్ భారీ పతనం
ముంబై : భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కీలక సూచీలు ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 914 పాయింట్లు కుప్పకూలి 32623 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు పతనమై 9643 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్ సహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో సెన్సెక్స్ 33 వేల స్టాయిని నిలబెట్టుకోలేకపోయింది. అటు నిఫ్టీ కూడా 9650 దిగువకు …
Read More »డబుల్ సెంచరీ లాభాల్లో సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయ అనంతరం మరింత పుంజకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 207 పాయింట్లు ఎగిసి 34145 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు ఎగిసి 10100 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 34వేల ఎగువన, నిఫ్టీ 10100 ఎగువన స్థిరంగా ఉన్నాయి. పార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఆర్ బీఎల్, అశోక్ లేలాండ్, భారతి ఎయిర్ టెల్ , ఆసియన్ పెయింట్స్ లాభపడుతుండగా వొడాఫోన్, మదరన్స్ సుమీ తదితర షేర్లు నష్టపోతున్నాయి.
Read More »ఆరంభ లాభాలు ఆవిరి
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద ఉంది. 10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో …
Read More »భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడనుందన్న అంచనాల మధ్య కీలక సూచీలు రెండూ జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు ఎగిసి 34363 వద్ద, నిప్టీ 153 పాయింట్ల లాభంతో 10131వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ సాంకేతికంగా 34 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 10100 స్థాయిని అధిగమించడం విశేషం. …
Read More »నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ మార్కెట్ల రెండు రోజుల వరుస లాభాలకు నేడు ఆరంభ ట్రేడింగ్లో అడ్డుకట్టపడింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో నేడు సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అలాగే ఈ త్రైమాసికం వృద్ధి రేటు ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా-చైనా మధ్య మాటల యుద్ధమూ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు కోల్పోయి …
Read More »లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 31860 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 9393 వద్ద కొనసాగుతున్నాయి. ప్రపంచ సానుకూల ధోరణికి తోడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో భారీ కొనుగోళ్లు మార్కెట్ కు మద్దతునిస్తున్నాయి. ఐటీ ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. దీంతో నిఫ్టీ 9353 స్థాయిని అధిగమించింది. హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్, …
Read More »నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఆరంభంలోనే ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి నెలరోజుల కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు భారీ పతనానికి కారణమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 941 పాయింట్లు కోల్పోయి 30161 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు కోల్పోయి 8868 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 30750 స్థాయిని …
Read More »ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు…
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కోలుకుని ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా కోల్పోయిన మార్కెట్లో రోజంతా తీవ్రంగా ఊగిసలాట ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టంతో 31097 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 9136 వద్ద ముగిసింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. …
Read More »