కోట శ్రీనివాసరావు వేయని పాత్రలు లేవు. ఎలాంటి పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పరభాషా చిత్రాలోనూ నటించి మెప్పించిన దిగ్గజ నటుడాయన. గతంలో పలు చిత్రాల్లో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. అలాగే, ప్రతిపక్ష నేత పాత్రల్లోనూ నటించారు. అయితే, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రిగా నటించడం విశేషం. ‘రోరి’ అనే చిత్రంలో కోట తెలంగాణ సీఎం పాత్ర పోషించనున్నారు. కోట …
Read More »వారంతా పాస్
వార్షిక పరీక్షల్లో తప్పిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులంతా ఉత్తీర్ణులే.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రద్దు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యా ర్థులంతా ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన వార్షిక పరీ క్షల్లో ఫెయిలైన 1,61,710 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులం దరినీ పాస్చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో …
Read More »హైదరాబాద్లో ఐదు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మద్యం..
తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ నగరంలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మద్యం ప్రియులు మద్యం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అదేంటి.. లాక్డౌన్ విధిస్తారంటే.. మద్యం దుకాణాలకుపరుగులు తీయడం ఏమిటి అనుకుంటున్నారా.. మరేం లేదండి. లాక్డౌన్ విధిస్తే మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉంది. ఫలితంగా మద్యం దొరక్క ఇబ్బందులు …
Read More »నేటి నుంచి స్వచ్ఛంద లాక్డౌన్
ఆదిలాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల పాటు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించనున్నారు. నిబంధనలు పాటించని ఎడల రూ.5వేలు జరిమానా విధించేలా గ్రామసభలో తీర్మానం చేశారు. దీంతో బుధవారం మండల కేంద్రంలో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి బారులు తీరారు. జైనూరు వారసంత రద్దు మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వార సంతను కరోనా నేపథ్యంలో రద్దు …
Read More »తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదా
తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ వాయిదా పడ్డాయి. ఇప్పటికే కరోనా పరీక్షల …
Read More »కొత్త సచివాలయం నిర్మాణం.. కేసీఆర్కు కొత్త సవాల్ ?
తెలంగాణ సచివాలయంలోని పాత భవనాల కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టే అని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అంత తేలిగ్గా కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం …
Read More »సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్…
తెలంగాణ సర్కార్ కు రాష్ట్ర హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చేవేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివెయ్యొద్దంటూ హైకోర్టులో దాదాపుగా 10 పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు సుదీర్ఘకాలంగా విచారణ జరిపి, కూల్చివేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కొత్త సచివాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చాలా కాలం క్రితమే సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని …
Read More »నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్: ►అమరావతి: నేడు ఎంస్ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల ♦క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్ ♦లాక్డౌన్తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ంSంఏలు గట్టెక్కేందుకు.. తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు ♦గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్ఎంఈల ఖాతాల్లో జమ ♦రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం తెలంగాణ: ►హైదరాబాద్లో కేంద్ర బృందం …
Read More »నెహ్రూ జూపార్కులో తెల్లపులి కిరణ్ మృతి
హైదరాబాద్లోని జవహర్ల్ నెహ్రూ జువాలజికల్ పార్కులో తెల్లరంగు రాయల్ బెంగాల్ టైగర్ కిరణ్ మృతిచెందింది. ఎనిమిదేండ్ల కిరణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్ కణితి కారణంగా అనారోగ్యం పాలైందని, గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించిందని జూ అధికారులు తెలిపారు. కిరణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగిందని వారు వెల్లడించారు. గత నెల 29న పరీక్షలు చేయగా కిరణ్ కుడి దవడలో కణితి ఉన్న విషయం …
Read More »విజృంభిస్తోన్న కరోనా.. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు స్వచ్ఛందంగా బంద్
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ విజృంభిస్తున్నాయి.. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే టెస్ట్లు చేయడం లేదనే విమర్శలు రావడం.. వైరస్ తీవ్రత రుగుతుండడంతో. టెస్ట్లు పెంచింది సర్కార్.. దీంతో.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కేసులు వెలుగు చూస్తున్నాయి.. వరంగల్ అర్బన్లోనూ క్రమంగా కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది.. దానికితోడు ఎంజీఎంలోనూ కేసులు పెరుగుతున్నాయి.. తాజాగాఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. …
Read More »