హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. లంచ్ మోషన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.15కి అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.

హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. లంచ్ మోషన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.15కి అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.
Tags high court hyderabad secrateriat Demolition
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …