శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలస సముద్రతీరంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మైలపల్లి అప్పన్న(16) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలస సముద్రతీరంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మైలపల్లి అప్పన్న(16) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Tags allivalasa hunting on the beach Srikakulam District The man missing
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …