రాజమండ్రి: రాజవొమ్మంగి మండలం నెలిమట్లలోని రాజబాబు, దేవమ్మ అను దంపతులు నిమడేరువాగులో కొట్టుకు పోతుండగా ఓ చెట్టు దొరికింది. దానిని పట్టుకుని ఏడుగంటల పాటు ఆ దంపతులు బిక్కుబిక్కుమని గడిపారు. వారిని గుర్తించిన స్థానిక గిరిజనులు కాపాడారు.

రాజమండ్రి: రాజవొమ్మంగి మండలం నెలిమట్లలోని రాజబాబు, దేవమ్మ అను దంపతులు నిమడేరువాగులో కొట్టుకు పోతుండగా ఓ చెట్టు దొరికింది. దానిని పట్టుకుని ఏడుగంటల పాటు ఆ దంపతులు బిక్కుబిక్కుమని గడిపారు. వారిని గుర్తించిన స్థానిక గిరిజనులు కాపాడారు.
Tags East Godavari district rajahmandry saved the couple tribal peoples
Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …