శ్రీకాకుళం: మీడియా ప్రతినిధిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరులో చోటు చేసుకుంది. పేకాట ఆడుతున్న వైసీపీ నేతల ఫోటోలు తీసినందుకు మీడియా ప్రతినిధి కర్ణ వీరుడుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కర్ణవీరుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
